ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2021-11-22T05:14:58+05:30

భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం రాత్రి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. దేవ్‌దాస్‌ దర్శించుకొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీశైలం, సెప్టెంబరు 21:  భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం రాత్రి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. దేవ్‌దాస్‌ దర్శించుకొన్నారు.  దర్శనార్థం వచ్చిన ఆయనకు  ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఆయనకు వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

Updated Date - 2021-11-22T05:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising