ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అంగన్‌వాడీలను అవమానించడం తగదు’

ABN, First Publish Date - 2021-06-24T05:39:39+05:30

లక్షలాది మంది అంగన్‌వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నంద్యాల శాఖ గౌరవాధ్యక్షుడు కేఎండీ గౌస్‌ ఆరోపిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల, జూన్‌ 23: లక్షలాది మంది అంగన్‌వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నంద్యాల శాఖ గౌరవాధ్యక్షుడు కేఎండీ గౌస్‌ ఆరోపిం చారు.  బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గౌస్‌ మాట్లాడుతూ  ఈనెల 20వ తేదీన మెగా కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం కావ డంలో కీలకపాత్ర పోషించిన అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలను విస్మరించి కేవలం ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కృషినే గుర్తించడం తగదని అన్నారు. ఈ వైఖరి వల్ల అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలను అవమానపరిచినట్లయిందని, వారికి  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారికి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు హన్నమ్మ, జమృత్‌బేగం, శాంతకుమారి, లక్ష్మీకొండమ్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-24T05:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising