ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌ పేరిట డబ్బులు లాక్కుంటారా?

ABN, First Publish Date - 2021-12-09T05:43:21+05:30

ఓటీఎస్‌ పేరిట ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటారా? అని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

కర్నూలు టీడీపీ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రభుత్వంపై టీడీపీ నాయకుల మండిపాటు


కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 8: ఓటీఎస్‌ పేరిట ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటారా? అని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో వనటైమ్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటీఎస్‌ను రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. 



Updated Date - 2021-12-09T05:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising