ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిగోల్డ్‌ భూములపై విచారణ

ABN, First Publish Date - 2021-09-04T05:27:22+05:30

మండలంలోని క్రిష్ణగిరి, రామక్రిష్ణాపురం, తొగర్చేడు గ్రామాలలోని 430 ఎకరాల అగ్రిగోల్డ్‌ భూములపై సీఐడీ డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శుక్రవారం విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రిష్ణగిరి, సెప్టెంబరు 3: మండలంలోని క్రిష్ణగిరి, రామక్రిష్ణాపురం, తొగర్చేడు గ్రామాలలోని 430 ఎకరాల అగ్రిగోల్డ్‌ భూములపై సీఐడీ డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శుక్రవారం విచారణ చేపట్టారు. వీఆర్వో గిడ్డయ్యతో కలిసి సర్వే నెంబర్ల వారిగా పొలాల దగ్గర విచారణ చేపట్టారు. సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు. 



Updated Date - 2021-09-04T05:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising