ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదోని మార్కెట్‌లో కాటా చార్జీలు పెంపు

ABN, First Publish Date - 2021-12-16T05:46:32+05:30

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల పంటలకు సంబంధించి కాటా చార్జీలను పెంచుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల పంటలకు సంబంధించి కాటా చార్జీలను పెంచుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం కొత్త కాటా చార్జీలు అమల్లోకి రానున్నాయి. వేరుశనక్కాయలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదాలు, శనగలు, ఇతర పంటలకు సంబంధించి గతంలో మార్కెట్‌ అధికారులు ఒక్క బస్తాకు రూపాయన్నర వసూలు చేస్తుండగా, ఇక నుంచి ఒక రూపాయి ఎనభై పైసలుగా నిర్ణయించారు. ఇక ఒక పత్తి బోరాకు గతంలో మూడు రూపాయలు ఉండగా, ఇక నుంచి రూ.3.60గా, లూజు పత్తి  క్వింటాకు గతంలో ఎలాంటి చార్జీ ఉండేది కాదు. కాని ఇక నుంచి క్వింటాకు ఒక రూపాయి వసూలు చేయనున్నారు.


Updated Date - 2021-12-16T05:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising