ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

ABN, First Publish Date - 2021-07-08T05:41:21+05:30

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోస్పాడు, జూలై 7: పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మేజర్‌ పంచాయతీ యాళ్లూరులో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను రూ.5.33 కోట్లతో 30 పడకలతో ఆధునికీకరించేందుకు ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాళ్ళూరులో 30 పడకలతో నిర్మిస్తున్న ఆసుపత్రి వల్ల చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మంచి వైద్యం అందుతుందని అన్నారు. కార్యక్రమంలో పీపీ నాగిరెడ్డి, బెక్కెం రామసుబ్బారెడ్డి, బెక్కెం నాగేశ్వరరెడ్డి, కైపా శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-08T05:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising