ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పింఛన్లు మంజూరు చేయండి’

ABN, First Publish Date - 2021-10-26T05:16:58+05:30

ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు చంద్రమ్మ, తెలుగు నరసమ్మ తమకు పించన్‌ మంజూరు చేయాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు, అక్టోబరు, 25: ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు చంద్రమ్మ, తెలుగు నరసమ్మ తమకు పించన్‌ మంజూరు చేయాలని కోరారు. సోమవారం తహసీల్దార్‌ కార్యలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి జయన్న ఆధ్వర్యంలో తహసీల్దార్‌ జయన్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు నరసమ్మ మాట్లాడుతూ తన భర్త తెలుగు చంద్రన్న ఈ ఏడాది జూన్‌లో మృతి చెందాడన్నారు. తన భర్తకు వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను తనపేరుపై మార్చాలని పలుమార్లు కోరినా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. అలాగే తెలుగు నరసమ్మ మాట్లాడుతూ వితంతు పింఛన్‌ కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి ఇవ్వలేదని అన్నారు. అధికారులు విచారించి వీరికి పింఛన్లు మంజూరు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి జయన్న కోరారు.

Updated Date - 2021-10-26T05:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising