ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం’

ABN, First Publish Date - 2021-05-09T05:36:07+05:30

రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుద్దపల్లె చాంద్‌బాషా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, మే 8: రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుద్దపల్లె చాంద్‌బాషా విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపు మేరకు కరోనాపై నిరసన కార్యక్రమాన్ని మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని తన ఇంటిలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టామన్నారు. మొదటి విడత కరోనాలో రెండోసారి కరోనా విజృంభిస్తుందని మేధావులు, శాస్త్రవేత్తలు చేప్పిన సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా నిజాలు మాట్లాడిన చంద్రబాబునాయుడుపై కేసులు పెట్టడం దారుణ మన్నారు. టీడీపీ కార్యకర్తలు నన్నెబైగారి జైలన్‌, ఉమ్మార్‌సాబ్‌ గారి మాబువుసేన్‌, ఓబన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising