గాలి, వానతో నేలవాలిన వరి పంట
ABN, First Publish Date - 2021-05-17T05:28:11+05:30
మండలంలో శనివారం రాత్రి గాలి, వానకు టి.లింగందిన్నె, చిత్రేణిపల్లె, ముత్తలూరు, నరసాపురం, రుద్రవరం గ్రామాల్లో వరి ధాన్యం తడిచింది.
రుద్రవరం, మే 16: మండలంలో శనివారం రాత్రి గాలి, వానకు టి.లింగందిన్నె, చిత్రేణిపల్లె, ముత్తలూరు, నరసాపురం, రుద్రవరం గ్రామాల్లో వరి ధాన్యం తడిచింది. రుద్రవరం గ్రామంలో వరి పంట నేలవాలింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే వందలాది బస్తాల వరి ధాన్యం తడిచి పోయింది.
Updated Date - 2021-05-17T05:28:11+05:30 IST