ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించాలి: ఎస్‌ఐ

ABN, First Publish Date - 2021-05-17T05:10:19+05:30

కర్ఫ్యూ నిబంధలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఆలూరు ఎస్‌ఐ రామనుజులు హెచ్చరిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, మే 16: కర్ఫ్యూ నిబంధలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఆలూరు ఎస్‌ఐ రామనుజులు హెచ్చరిం చారు. మధ్యాహ్నం 12 తరువాత బయట తిరిగే వారికి ఆయన ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.


వాహనదారులపై ఆగ్రహం

ఆదోని రూరల్‌: కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న వాహనదారులపై తాలుకా సీఐ పార్థసారథి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిబ్బనకల్లు క్రాస్‌ వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


నందవరం: కరోనా నిబంధనలు పాటించపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అదివారం ఆయన మాట్లాడుతూ వివాహాలు చేసేవారు తప్పక తహసీల్దార్‌ అనుమతి తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్డు మీదికి రాకూడదని అన్నారు.

Updated Date - 2021-05-17T05:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising