ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన హామీల అమలులో వైఫల్యం

ABN, First Publish Date - 2021-01-12T05:47:01+05:30

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మాజీ మంత్రి మూలింటి మారెప్ప


కర్నూలు(న్యూసిటీ), జనవరి 11: రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్నారు. సోమవారం సీ.క్యాంపులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారెప్ప మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కీం స్కామ్‌లా తయారైందన్నారు. కష్టపడే వారిని పార్టీ గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా రాష్ట్ర విభజన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు.   మాదిగలు ఐక్యంగా ముందుకు వస్తే దళితుల సొంత పార్టీని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సమావేశంలో సర్వజన ఐక్యవేదిక అధ్యక్షుడు పేరు పోగు లక్ష్మన్న, మీసాల సుమలత, మోహన్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-12T05:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising