ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిరిడీ సాయిబాబా ఆలయానికి విరాళం

ABN, First Publish Date - 2021-11-29T05:18:17+05:30

డోన్‌ పట్టణ సమీపంలోని హైవే పక్కన నిర్మిస్తున్న షిరిడీ సాయిబాబా ఆలయానికి విశ్వమోహన్‌ రెడ్డి, భాగ్య దంపతులు రూ.50,116 విరాళం ప్రకటించారు.

విరాళాన్ని అందజేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌, నవంబరు 28: డోన్‌ పట్టణ సమీపంలోని హైవే పక్కన నిర్మిస్తున్న షిరిడీ సాయిబాబా ఆలయానికి విశ్వమోహన్‌ రెడ్డి, భాగ్య దంపతులు రూ.50,116 విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని ఆదివారం సాయి కమిటి సభ్యులు భాష్యం రమణగౌడు, డా.ప్రభాకర్‌ రెడ్డికి  అందజేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు దాతలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా బాష్యం రమణగౌడు కోరారు. కార్యక్రమంలో సాయి కమిటీ సభ్యులు కందుకూరు పార్థసారధి, కొండా సురేష్‌, ఆలా మల్లికార్జున రెడ్డి, ఏసీ పుల్లారెడ్డి, ఆర్‌ఎంకే బలరాం పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-29T05:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising