ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాతల విరాళం

ABN, First Publish Date - 2021-03-05T06:47:27+05:30

శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ పథకానికి గురువారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన బి. సుబ్రహ్మణ్యం అనే భక్తుడు రూ.1,00,008 విరాళాన్ని పీఆర్వో శ్రీనివాసరావుకు అందజేశారు.

దాతలకు విరాళం బాండును, ప్రసాదాలను అందజేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీశైలం, మార్చి 4: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ పథకానికి గురువారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన బి. సుబ్రహ్మణ్యం అనే భక్తుడు రూ.1,00,008 విరాళాన్ని పీఆర్వో శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు  చెందిన ఎం. సరోజమ్మ అనే భక్తురాలు రూ.1,10,000 విరాళాన్ని పర్యవేక్షకులు సాయికుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు.




Updated Date - 2021-03-05T06:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising