ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాభివృద్ధికి విరాళం

ABN, First Publish Date - 2021-05-09T05:31:28+05:30

మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో నిర్మాణం చేపడుతున్న వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం బి.నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భూమా వెంకట్‌రెడ్డి, పాపమ్మ దంపతులు రూ.25,116 వేల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, మే 8: మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో నిర్మాణం చేపడుతున్న వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం బి.నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భూమా వెంకట్‌రెడ్డి, పాపమ్మ దంపతులు రూ.25,116 వేల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. ఈ విరాళం ఆలయ అభివృద్ధి నిమిత్తం ఉపయోగిస్తామని కమిటీ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వారణాసి గోపిశర్మ, పద్మశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising