ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికీ మట్టి రోడ్డే

ABN, First Publish Date - 2021-04-17T04:52:41+05:30

స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు అయినా బనగానపల్లె మండలం క్రిష్ణగిరి నుంచి మంగంపేట, మంగంపేట తండా, సీతారామానగర్‌ వరకు మట్టిరోడ్డే ఉన్నది.

మంగంపేట మట్టిరోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వాతంత్య్రం వచ్చి 74ఏళ్లు అయినా బనగానపల్లె మండలం క్రిష్ణగిరి నుంచి మంగంపేట, మంగంపేట తండా, సీతారామానగర్‌ వరకు మట్టిరోడ్డే ఉన్నది.  11 కిలోమీటర్లు మట్టిరోడ్డే గతి.  స్వాతంత్ర్యానంతరం ఒక్కసారి మాత్రం ఈ మార్గంలో కంకరరోడ్డు వేశారు. ఆ తర్వాత ఇక పట్టించుకోలేదు. తారురోడ్లు వేయలేదు. మంగంపేటతండాలో జీవిస్తున్న  సుగాలీలు  ఇబ్బంది పడుతున్నారు.   పాతపాడు నుంచి పెద్దరాజుపాలెం వరకు కూడా సింగిల్‌ రోడ్డు మాత్రమే ఉంది.  గుంతలకు  తాత్కాలిక మరమ్మతులతో  సరిపెడుతున్నారు. ఈ మార్గంలో డబుల్‌ రోడ్డు వేయాలని  ప్రజలు కోరుతున్నారు.   
- బనగానపల్లె  


Updated Date - 2021-04-17T04:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising