ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ABN, First Publish Date - 2021-07-25T05:52:28+05:30

శిల్పానగర్‌లో సమస్యలను పరిష్కరించాలంటూ నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల, జూలై 24: శిల్పానగర్‌లో సమస్యలను పరిష్కరించాలంటూ నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. శిల్పానగర్‌లో సీసీరోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్‌.రాజునాయుడు, మహేష్‌, దస్తగిరి, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎ్‌సఎఫ్‌ కార్యదర్శి సురేష్‌, అజీజ్‌, బాషా, సుబ్బరాయుడు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-25T05:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising