ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీడీపీ హయాంలోనే అభివృద్ధి’

ABN, First Publish Date - 2021-11-29T05:23:12+05:30

టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు జగ్గాపురం గడంగం నరసింహ, బాపురం రాఘవరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందవరం, నవంబరు 28: టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు జగ్గాపురం గడంగం నరసింహ, బాపురం రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ గురురాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీవీ కుటుంబానిదే అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలో పిడికెడు మట్టి వేసిన పాపాన పోలేదన్నారు. వచ్చేది టీడీపీయే అని మళ్లీ చంద్రబాబు సీఎం, ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అన్నారు. 

Updated Date - 2021-11-29T05:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising