ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు డిగ్రీ విద్యార్థుల డిబార్‌

ABN, First Publish Date - 2021-07-25T05:44:27+05:30

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సెమిసర్‌ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారని పరీక్షల విభాగం డీన్‌, ప్రొఫెసర్‌ ఎన్‌టీకే నాయక్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అర్బన్‌), జూలై 24: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సెమిసర్‌ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారని పరీక్షల విభాగం డీన్‌, ప్రొఫెసర్‌ ఎన్‌టీకే నాయక్‌ తెలిపారు. 19,689 మంది విద్యార్థులకు గాను 17,635 మంది హాజరైనట్లు తెలిపారు. రావూస్‌ డిగ్రీ కళాశాల ఎమ్మిగనూరులో ఒకరు, శ్రీరామ్‌ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డలో ఒకరు, గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీ ప్యాపిలిలో ఇద్దరు విద్యార్థులు కాపీయింగ్‌ చేశారని తెలిపారు. 


Updated Date - 2021-07-25T05:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising