ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాగలమర్రికి చేరిన సైకిల్‌యాత్ర

ABN, First Publish Date - 2021-05-09T05:26:53+05:30

పాండిచేరికి చెందిన యువకుడు లోకేష్‌ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్‌యాత్ర చేపట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, మే 8: పాండిచేరికి చెందిన యువకుడు లోకేష్‌ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్‌యాత్ర చేపట్టాడు. శనివారం సైకిల్‌యాత్ర చాగలమర్రికి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ 4 రోజుల క్రితం పాండిచేరి నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించామని అన్నారు. తిరుపతి, మదనపల్లి, పీలేరు, కడప మీదుగా చాగలమర్రికి చేరుకున్నామన్నారు. ఇక్కడి నుంచి కర్నూలు జిల్లాలో పర్యటిస్తామని, ఇప్పటి వరకు 500 కి.మీ సైకిల్‌యాత్ర చేశామని అన్నారు. 

Updated Date - 2021-05-09T05:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising