ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి క్వింటం రూ.8,290

ABN, First Publish Date - 2021-10-22T05:15:06+05:30

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు తగ్గాయి. గత 10 రోజుల కిందటితో పోల్చితే క్వింటానికి రూ.450 పైగా తగ్గింది. రికార్డు స్థాయిలో పలికిన ధర అమాంతంగా పతనమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని(అగ్రికల్చర్‌), అక్టోబరు 21: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు తగ్గాయి. గత 10 రోజుల కిందటితో పోల్చితే క్వింటానికి రూ.450 పైగా తగ్గింది. రికార్డు స్థాయిలో పలికిన ధర అమాంతంగా పతనమైంది. గురువారం పత్తి క్వింటం గరిష్టంగా రూ.8290 పలికింది. ప్రధానంగా పత్తి గింజల ధరలు అమాంతంగా పడిపోవడమే పత్తి ధర పతనం కావడానికి కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. పత్తి సీజన్‌ ఆరంభంలో రికార్డు స్థాయిలో ధర పెరిగి అంతలోనే తగ్గిపోవడంతో రైతులు నిరాశకు లోనయ్యారు. మార్కెట్‌ యార్డుకు 10,777 క్వింటాళ్లు పత్తి విక్రయానికి రాగా కనిష్టంగా రూ.5059, గరిష్టంగా  రూ.8290 పలికింది. 

Updated Date - 2021-10-22T05:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising