పత్తి క్వింటం రూ.6,789
ABN, First Publish Date - 2021-02-25T05:54:13+05:30
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి.
ఆదోని(అగ్రికల్చర్), ఫిబ్రవరి 24: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దూది, పత్తి గింజలకు డిమాండ్ ఉండ డంతో ధరలు పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. బుధవారం 2741 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటం కనిష్ఠంగా రూ.3,568, గరిష్ఠంగా రూ.6,789 పలికింది.
Updated Date - 2021-02-25T05:54:13+05:30 IST