ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల మద్దతు కాంగ్రెస్‌కు ఖచ్చితంగా ఉంటుంది: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-07-17T18:12:57+05:30

ఏపీలో చేతగాని, అసమర్థ, దోపిడీ ప్రభుత్వం పాలిస్తుందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఏపీలో చేతగాని, అసమర్థ, దోపిడీ ప్రభుత్వం పాలిస్తుందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల మద్దతు కాంగ్రెస్‌కు ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం పరిధిలోకి తీసుకోవడం మంచిదే.... విభజన చట్టంలో పొందుపరిచినదే అమలు చేశారని శైలజానాథ్ పేర్కొన్నరు. 


Updated Date - 2021-07-17T18:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising