ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోశాల గడ్డివాములు దగ్ధం

ABN, First Publish Date - 2021-04-18T05:00:03+05:30

నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలోని గోశాలకు చెం దిన గడ్డివాములు దగ్ధమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 నందికొట్కూరు రూరల్‌, ఏప్రిల్‌ 17:
నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలోని గోశాలకు చెం దిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. రూ. 2 లక్షల దా కా  నష్టం జరిగింది. బాధితుడు గోశాల శ్రీనివాసులు  మాట్లాడుతూ.. తనకు దాదాపుగా 400 ఆవులు వున్నాయని, వీటిపైననే ఆధారపడి జీవిస్తున్నానని అన్నారు.  శనివారం రాత్రి రెండు గంటల సమయంలో గడ్డివాముల నుంచి మంటలు చెలరేగి తెల్లవారు జామువరకు కాలాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారని తెలిపారు. రూ. 2 లక్షల దాకా నష్టం వాటిల్లిందని అన్నారు.  గ్రామ సర్పంచ్‌ రవియాదవ్‌ మాట్లాడు తూ గడ్డివాములు కాలిపోవడం వల్ల  ఆవులకు పశుగ్రాసం కొరత తీవ్రమవుతుందన్నారు. బాధితుడికి తహసీల్దార్‌ ఆర్థిక  సాయం చేయాలని కోరాడు.  

Updated Date - 2021-04-18T05:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising