ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకే్‌షను కలిసిన భూమా విఖ్యాత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-06-19T05:43:21+05:30

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకే్‌షను ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి శుక్రవారం కలిశారు.

నారా లోకేష్‌ను కలిసిన టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, జూన్‌ 18: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకే్‌షను ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి శుక్రవారం కలిశారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రతాపరెడ్డి, నాగార్జునరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురికావడంతో అక్కడికి వచ్చిన నారా లోకే్‌షను భూమా విఖ్యాత్‌రెడ్డి కలిసి వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సీఎం జగన్‌ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విఖ్యాత్‌రెడ్డి ఆరోపించారు. ఈయన వెంట ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు చాంద్‌బాషా, శేఖరరెడ్డి, బాచ్చాపురం శేఖరరెడ్డి ఉన్నారు. 




Updated Date - 2021-06-19T05:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising