ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేతంచెర్లలో దొంగతనం

ABN, First Publish Date - 2021-04-13T05:23:00+05:30

బేతంచెర్ల పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలోని నీళ్లట్యాంకు లైన్‌లో నివాసం ఉంటున్న షేక్‌ ఉస్మాన్‌బాషా అనే వ్యక్తి ఇంట్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1.20లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లారని బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, ఏప్రిల్‌ 12: బేతంచెర్ల పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలోని నీళ్లట్యాంకు లైన్‌లో నివాసం ఉంటున్న షేక్‌ ఉస్మాన్‌బాషా అనే వ్యక్తి ఇంట్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1.20లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లారని బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి సోమవారం తెలిపారు. ఉస్మాన్‌బాషా తమ్ముడు మృతి చెందడంతో ఆదివారం రాత్రి ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో కలిసి కొత్తబస్టాండు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బీరువాలో ఉన్న ఆరు బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు అపహరించుకొని వెళ్లారని, వాటి విలువ రూ.1.20లక్షలు ఉంటుందని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-13T05:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising