ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుండీ లెక్కింపు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-30T04:44:18+05:30

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం అక్టోబరుకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కింపు ప్రారంభించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, అక్టోబరు 29: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం అక్టోబరుకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కింపు ప్రారంభించా రు. మఠం మేనేజర్‌ వెంకటేష్‌జోషి ఆధ్వర్యంలో భ్రమరాంబ టీం, శారద గ్రూప్‌, కర్నూలు, బళ్లారికి చెందిన భక్తులు మొదటి రోజు హుండీని లెక్కింపు చేపట్టారు. మొదటి రోజు లెక్కింపు పూర్తయ్యేసరికి రూ.1.83కోట్లు ఆదాయం వచ్చిందని మఠం మేనేజర్‌ తెలిపారు. శనివారం కూడా హుండీ లెక్కింపు సాగుతుందని, బంగారు, వెండిని లెక్కించాల్సి ఉందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-30T04:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising