ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

ABN, First Publish Date - 2021-03-03T06:33:51+05:30

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జేకేఆర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందాచారి కోరారు.

పలకలు, నోటుపుస్తకాల పంపిణీ చేస్తున్న బ్రహ్మానందాచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె  మార్చి 2: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జేకేఆర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందాచారి కోరారు. మంగళవారం మండలంలోని పలుకూరులో శ్రీవెంకటేశ్వర భక్తమండలి సహకారంతో డిపెప్‌,  ఉర్దూ పాఠశాల విద్యార్థులకు డాక్టర్‌ హనుమంతు ఆర్థిక సాయంతో ఉచితంగా పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హనుమంతు, బ్రహ్మానందాచారి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  డిపెప్‌ పాఠశాల హెచ్‌.ఎం రహీం, ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం. రహీమ్‌, ఉపాధ్యాయులు వెంకటరమణ, అంగన్‌వాడీ టీచర్లు శ్రీదేవి, సుకన్య, బాలహనుమంతు, బాకన్న, దస్తగిరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T06:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising