ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ బృందంలో బీసీ జనార్దనరెడ్డి

ABN, First Publish Date - 2021-10-26T04:34:02+05:30

ఏపీలోని మంగళగిరి, విశాఖపట్నం తదితర చోట్ల టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ అధికారప్రతినిధి ఇంటిపై వైసీపీ నాయకుల దాడులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వెళ్లారు.

రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్తున్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బనగానపల్ల్లె, అక్టోబరు 25: ఏపీలోని మంగళగిరి, విశాఖపట్నం తదితర చోట్ల టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ అధికారప్రతినిధి  ఇంటిపై వైసీపీ నాయకుల దాడులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌  కోవింద్‌కు వివరించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వెళ్లారు. సోమవారం చంద్రబాబు బృందం  రాష్ట్రపతికి ఏపిలో టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు,  పోలీసుల ఏకపక్షచర్యలపై రాష్ట్రపతికి వివరించారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి  చంద్రబాబు బృందం వివరించింది. అలాగే పలువురు కేంద్ర మంత్రుల ను కూడా చంద్రబాబు బృందం కలువనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు బృందం డిమాండ్‌ చేసినట్లు బీసీ పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-26T04:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising