ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సబ్సిడీ విత్తనాలకు దరఖాస్తు చేసుకోండి’

ABN, First Publish Date - 2021-05-09T05:07:47+05:30

ఖరీఫ్‌లో సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను అందిస్తుందని, రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఏవో శివశంకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, మే 8: ఖరీఫ్‌లో సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను అందిస్తుందని, రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఏవో శివశంకర్‌ తెలిపారు. శనివారం మండలంలోని కగ్గల్‌ గ్రామంలోని రైతు భరోస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వార విత్తనాలు మంజూరు చేసిందన్నారు. దేంచా రకానికి చెందిన విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రూ. 2900లకు, సన్‌హెంప్‌ రకం విత్తనాలు 50 శాతం సబ్సిడితో రూ. 3750లకు, ఢిల్లీ పెసర విత్తనాలు 50 శాతం సబ్సిడీతో రూ. 4250కు వేరుశెనగ 40 శాతం సబ్సిడీతో 5208లకు అందిస్తుందని తెలిపారు. వీఏఏ శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising