ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి కరోనా

ABN, First Publish Date - 2021-04-27T13:31:53+05:30

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు అనేక మంది వైరస్ బారిన పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాయిప్రసాద్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-04-27T13:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising