ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయానికి ఏసీల విరాళం

ABN, First Publish Date - 2021-10-27T04:44:59+05:30

మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుడు ఏసీలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి మంగళవారం అందజేశారు.

ఏసీలను అందజేస్తున్న భక్తుడు రాధాకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, అక్టోబరు 26:  మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుడు ఏసీలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి మంగళవారం అందజేశారు. కల్లూరు మండలం లక్ష్మీనగర్‌కు చెందిన రాధాకృష్ణ రెడ్డికి స్వామి అమ్మవార్లు ఇంటి ఇలవేల్పు కావడంతో  రూ.45 వేలు విలువ చేసే ఏసీలను విరాళంగా అందజేశారని ఏవో, చైర్మన్‌ తెలిపారు. ఆలయ ధర్మకర్తలు, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T04:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising