ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-01-21T05:35:09+05:30

మండల కేంద్రానికి చెందిన నాగమణి తన భర్త మద్దిపల్లె కిరణ్‌కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బుధవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యాలవాడ, జనవరి 20: మండల కేంద్రానికి చెందిన నాగమణి తన భర్త మద్దిపల్లె కిరణ్‌కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బుధవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2020 ఫిబ్రవరిలో తమ వివాహమైందని, కొన్ని నెలలుగా భర్త అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. 


Updated Date - 2021-01-21T05:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising