ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-08T05:28:16+05:30

మండలంలోని ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన ఆవుల వెంకటపతి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోస్పాడు, మార్చి 7: మండలంలోని ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన ఆవుల వెంకటపతి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఉన్న నీటి కుంటలో కరెంటు ద్వారా చేపలు పట్టడానికి వెళ్లి పొరపాటున నీటిలోకి దిగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంకటపతి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-03-08T05:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising