ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailamలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-11-15T12:19:05+05:30

శ్రీశైలం ఆలయంలో భక్తులు రద్దీ పెరిగింది. కార్తీకమాసం కార్తీక సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : శ్రీశైలం ఆలయంలో భక్తులు రద్దీ పెరిగింది. కార్తీకమాసం కార్తీక సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. స్వామివారి దర్శనానికి 5 గంటలు సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైలం గంగాధర మండపం వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలోని పాతాళగంగలో కార్తీక పుణ్య స్నానాలచరిస్తున్నారు.

Updated Date - 2021-11-15T12:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising