ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2021-06-25T21:31:52+05:30

పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 17న పెసరవాయిలో టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి హత్యకు గురయ్యారు. పాత కక్షలతో ఇద్దరిని వైసీపీ నేతలు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ఉపయోగించిన 2 వాహనాలు, 4 వేటకొడవళ్లు, 2 పిడిబాకులు, 6 సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏ1గా రాజారెడ్డి, ఏ2గా శ్రీకాంత్‌రెడ్డి, ఏ3గా కేధార్‌నాథ్‌రెడ్డితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను నంద్యాల కోర్టుకు తరలించారు. 

Updated Date - 2021-06-25T21:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising