ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఘర్షణలు

ABN, First Publish Date - 2021-01-18T00:38:20+05:30

సంజామల మండలం నట్లకొత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: సంజామల మండలం నట్లకొత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. నట్లకొత్తూరులో భారీగా పోలీసులు మోహరించారు.


అలాగే డోన్ పాతపేటలో కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువకుల మధ్య వర్గ పోరు జరిగింది. బ్లేడ్‌లు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-01-18T00:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising