కర్నూలు: కోసిగిలో బాలింత మృతి
ABN, First Publish Date - 2021-04-16T19:01:45+05:30
కర్నూలు జిల్లా: కోసిగిలో బాలింత మృతి చెందింది.
కర్నూలు జిల్లా: కోసిగిలో బాలింత మృతి చెందింది. కోసిగి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మహిళకు ప్రసవం చేశారు. కాన్పు అనంతరం ఆదోని ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే తల్లి మృతి చెందింది. బిడ్డ క్షేమంగా ఉంది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2021-04-16T19:01:45+05:30 IST