ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల

ABN, First Publish Date - 2021-02-28T15:21:52+05:30

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలం ఆలయంలో ఆదివారం నుంచి జరిగే అన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలం ఆలయంలో ఆదివారం నుంచి జరిగే అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామరావు తెలిపారు. భక్తులకు రూ. 150, 500 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం తిరిగి ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని ఈవో తెలిపారు.

Updated Date - 2021-02-28T15:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising