ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూల్‎లోని విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-04-17T16:17:01+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజాగా ఏపీలోనూ కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజాగా ఏపీలోనూ కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. విద్యా సంస్థల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా స్కూళ్లలో 107 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు విద్యాసంస్థల్లో 827కు కరోనా కేసులు చేరుకున్నాయి. గిరిజన సంక్షేమ హాస్టల్‎లో ఒకే రోజు 20 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated Date - 2021-04-17T16:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising