కర్నూలు జిల్లాలో 50 మందికి తీవ్ర అస్వస్థత.. ఒకరు మృతి
ABN, First Publish Date - 2021-02-24T03:26:17+05:30
దేవనకొండ మండలం తెర్నేకల్లో అతిసార ప్రబలింది. దీంతో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు. కర్నూలు, కోడుమూరు...
కర్నూలు: దేవనకొండ మండలం తెర్నేకల్లో అతిసార ప్రబలింది. దీంతో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు. కర్నూలు, కోడుమూరు, ఆదోని ఆస్పత్రులలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అతిసారం విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆందోళనకు దిగారు.
Updated Date - 2021-02-24T03:26:17+05:30 IST