ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో 50 మందికి తీవ్ర అస్వస్థత.. ఒకరు మృతి

ABN, First Publish Date - 2021-02-24T03:26:17+05:30

దేవనకొండ మండలం తెర్నేకల్‌లో అతిసార ప్రబలింది. దీంతో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు. కర్నూలు, కోడుమూరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: దేవనకొండ మండలం తెర్నేకల్‌లో అతిసార ప్రబలింది. దీంతో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు. కర్నూలు, కోడుమూరు, ఆదోని ఆస్పత్రులలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అతిసారం విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. 


Updated Date - 2021-02-24T03:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising