ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన ఈసీ

ABN, First Publish Date - 2021-11-15T03:30:09+05:30

కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి ప్రజలను తీసుకువచ్చారని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి ప్రజలను తీసుకువచ్చారని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్‌పీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాశారు. చంద్రబాబు ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుప్పంలో బయట వ్యక్తులు ఉండేందుకు వీలు లేదని కలెక్టర్ ,ఎస్పీలకు  కమిషన్ సూచించారు. 

Updated Date - 2021-11-15T03:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising