ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమ పర్యటనను రద్దు చేసుకోండి

ABN, First Publish Date - 2021-04-19T09:55:05+05:30

‘తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంది. రాయలసీమ ప్రాంత ఇంజనీరింగ్‌ అధికారులూ కరోనా బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేఆర్‌ఎంబీకి జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంది. రాయలసీమ ప్రాంత ఇంజనీరింగ్‌ అధికారులూ కరోనా బారిన పడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఎస్‌) పనులను సోమ, మంగళవారాల్లో పర్యవేక్షించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి’’ అని జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఎస్‌) పర్యవేక్షణను వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ కేఆర్‌ఎంబీకి పలు లేఖలను రాసిన విషయాన్ని తన తాజా లేఖలో శ్యామలరావు గుర్తు చేశారు. కేఆర్‌ఎంబీ బోర్డు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులను ముందుగా పరిశీలించాలన్నారు. 

Updated Date - 2021-04-19T09:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising