ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్‌ బిర్లా సేవలో వైసీపీ ఎంపీలు

ABN, First Publish Date - 2021-08-19T16:56:07+05:30

కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దగ్గర వైసీపీ ఎంపీలు బారులు తీరడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన స్పీకర్‌కి రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలకడం, ఆ తర్వాత మర్యాదపూర్వకంగా కలువడం... ఇదే రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఓం బిర్లాకు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలుకడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గురుమూర్తి  రెండు రోజులుగా ఆయన వెంటే ఉండడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్పీకర్‌ వెన్నంటి ఉండి సపర్యలు చేయడానికి అసలు కారణం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అతిత్వరగా అనర్హత వేటు వేయాలని కోరేందుకేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated Date - 2021-08-19T16:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising