ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాభిని పరుష పదజాలంతో దూషించిన వైసీపీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-10-22T16:29:05+05:30

జనాగ్రహ దీక్షల పేరుతో వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతూ డైలాగులు విసురుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ:  జనాగ్రహ దీక్షల పేరుతో  వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతూ డైలాగులు విసురుతున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై  టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడులో వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు  జనగ్రహ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పూనకం వచ్చిన విధంగా స్టేజ్‌పైనే పట్టాభిపై ఎమ్మెల్యే ప్రతాప్‌ విరుచుకుపడ్డారు.  పట్టాభి ఖబర్ధార్, దమ్ముంటే రా, గుంటనక్క, బద్మాష్ వంటి పదజాలంతో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఊగిపోయారు. జనాలు చప్పట్లు కొడుతున్నారని  వైసీపీ నేతలు మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలను సంధిస్తున్నారు. 

Updated Date - 2021-10-22T16:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising