ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABN, First Publish Date - 2021-01-25T12:44:01+05:30

వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగనుంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై  ఎంపీలతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీలు, కొత్త సాగు చట్టాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు దిశ చట్టాన్ని అమలు చేయనున్నారు. అలాగే జిల్లా రైతు భరోసా పోలీస్ స్టేషన్, మహిళ పోలీస్ క్యాడర్‌ను మెయిన్ స్ట్రీమ్‌లోకి తేవడంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరుపనున్నారు. 

Updated Date - 2021-01-25T12:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising