ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22న పుష్పగిరి పీఠాధిపతి యాత్ర

ABN, First Publish Date - 2021-01-21T05:55:33+05:30

22న పుష్పగిరి పీఠాధిపతి యాత్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): దేవా లయాల పరిరక్షణ కోసం పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి నిర్వహించే ధర్మపరిరక్షణ యాత్ర విజయవాడలో ఈనెల 22న ప్రారంభమవుతుందని దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరమాముల వెంకట రమణ శర్మ, రాష్ట్ర ప్రతినిధి డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు కనక దుర్గమ్మను దర్శనం చేసుకుని యాత్రను ప్రారంభి స్తారన్నారు. 30న విశాఖపట్నం చేరుకుని సింహాచ లంలోని లక్ష్మీనరసింహస్వామి, కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రామతీర్థం చేరుకుంటారని వివరించారు.

Updated Date - 2021-01-21T05:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising