ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించక పోతే చర్యలు

ABN, First Publish Date - 2021-05-17T06:18:00+05:30

పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ టి.రంగారావు హెచ్చరిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉయ్యూరు కమిషనర్‌ రంగారావు హెచ్చరిక

ఉయ్యూరు, మే 16 : పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ టి.రంగారావు హెచ్చరిం చారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ఆదివారం పట్టణంలో పర్యటించి మాస్కులేకుండా విక్రయాలు చేస్తున్న షాపుల యజమా నులను హెచ్చరించారు. ప్రధాన సెంటర్‌ సమీపాన మాస్కు లేకుండా అమ్మకాలు చేయడం,  భౌతిక దూరం పాటించకుండా షాపు వద్ద వినియో గదారులు గుమికూడి ఉన్న  తాళ్ల వ్యాపారస్తుడికి రూ.500 జరిమానా విధించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించి కరోనా కట్టడికి అందరూ సహకరించాలని విజ్ఞపి ్త్తచేశారు. 


Updated Date - 2021-05-17T06:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising