ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వేచ్ఛగా ఓటు వేయండి

ABN, First Publish Date - 2021-02-06T06:35:13+05:30

ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకో వాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ బాషాలు అన్నారు.

మోపిదేవిలో ఆర్డీవో, డీఎస్పీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ బాషా


మోపిదేవి, ఫిబ్రవరి 5 : ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకో వాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ బాషాలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పురస్కరించుకుని శుక్రవారం మోపిదేవిలో అవనిగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరుశాతం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. తహసీల్దార్‌ కె.మస్తాన్‌, ఎంపీడీవో జె.స్వర్ణభారతి, అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రవికుమార్‌, వెంకటనారాయణ పాల్గొన్నారు. పెదప్రోలు, మోపిదేవి గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆర్డీవో ఖాజావలి శుక్రవారం పరిశీ లించారు. ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా విద్యుత్‌, మంచినీటి వసతులు ఏర్పాటు చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. చల్లపల్లి :


మోపిదేవి, ఫిబ్రవరి 5 :
  ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకో వాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ బాషాలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పురస్కరించుకుని శుక్రవారం మోపిదేవిలో అవనిగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  నూరుశాతం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు.  తహసీల్దార్‌ కె.మస్తాన్‌, ఎంపీడీవో జె.స్వర్ణభారతి, అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రవికుమార్‌, వెంకటనారాయణ పాల్గొన్నారు. పెదప్రోలు, మోపిదేవి గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆర్డీవో ఖాజావలి శుక్రవారం పరిశీ లించారు. ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా విద్యుత్‌, మంచినీటి వసతులు ఏర్పాటు చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. 

చల్లపల్లి : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీ సులు ఎల్లప్పుడు అందుబాటులో అప్రమత్తంగా ఉంటారని భరోసా ఇస్తూ శుక్రవారం చల్లపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు.  పెదప్రోలు నుంచి చల్లపల్లి వరకూ ఈ ఫ్లాగ్‌ మార్చ్‌ సాగింది. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ బాషా, సీఐలు ఎన్‌.వెంకట నారాయణ, బి.రవికుమార్‌, ఎస్సై పి.నాగరాజుతోపాటు సబ్‌ డివిజన్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 





Updated Date - 2021-02-06T06:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising