ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు హాజరైన సిజేఐ

ABN, First Publish Date - 2021-12-26T16:11:03+05:30

జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు ముఖ్య అతిధిగా సిజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరుగుతున్న జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు ముఖ్య అతిధిగా సిజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై ప్రసంగించనున్నారు.

Updated Date - 2021-12-26T16:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising