ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

ABN, First Publish Date - 2021-12-12T20:30:50+05:30

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏ6గా సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌, ఏ8గా వికాస్ కన్విల్కర్, ఏ10గా ముకుల్‌ అగర్వాల్‌ను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపర్చారు. ముగ్గురు నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి 12 రోజులపాటు రిమాండ్‌ విధిస్తూ... తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. కాగా మరో నిందితుడు ఘంటా సుబ్బారావు అరెస్ట్‌పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అసలు అరెస్ట్ చేసారా? లేదా? ఎక్కడైనా రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

Updated Date - 2021-12-12T20:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising